జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన ఎక్కడా కూడా ప్రజా సమస్యల విషయంలో రాజీపడకుండా వైసిపి పార్టీ అధినేత జగన్ ని టార్గెట్ చేస్తూ తీవ్రమైన విమర్శలు కురిపిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కంచుకోట రాయలసీమ ప్రాంతంలో డిసెంబర్ 1వ తేదీ నుండి ఆరవ తేదీ వరకు పర్యటన జరపటానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైన తరుణంలో పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో చిత్తూరు కడప జిల్లాలో పర్యటిస్తూ రాయలసీమ రైతాంగ సమస్యలను మేధావులతో పాటు తెలుసుకోవడానికి చర్చలు చేపట్టబోతున్నారు. డిసెంబర్ 1 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్తారు.
3 గంటలకు రైల్వే కోడూరు చేరుకొని కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు.కడప జిల్లాపార్టీ నేతలు, శ్రేణులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరితిరుపతికి పయనమవుతారు. 2 వ తేదీ ఉదయం 10 గం. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్
నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 3 వ తేదీన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాలపరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్ష ఉంటుంది. 4 వ తేదీ మదనపల్లె చేరుకుంటారు. అక్కడి జనసేన శ్రేణుల స్వాగతం అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. అక్కడే బస చేస్తారు. 5 వ తేదీ అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష సమావేశం ఉంటుంది. తదుపరి స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చిస్తారు. 6 వ తేదీన పార్టీ కార్యక్రమాలలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు.
ఒక సదస్సులో ఆయన మట్లాతుఊ ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం పెట్టాలని అనేవారు తమ పిల్లలను ఎందుకు తెలుగు మీడియంలో చదివించడం లేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఎపిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఆంగ్ల మీడియం పెట్టాలని తమ బృందం కలిసినప్పుడు తమ పార్టీ పేరు తెలుగుదేశం కదా..తెలుగు మీడియా లేకుండా ఎలా అని ప్రవ్నించారని, అప్పుడు మరి మీ అబ్బాయి లోకేష్ ను ఇంగ్లీస్ ఎలా చదివించారని ప్రశ్నించిందని ఆయన చెప్పారు. ప్రబుత్వ స్కూళ్లలో తెలుగు మీడియా అవసరం లేదని, ఒక సబ్జెక్ట్ గా ఉంటే సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణలో తెలుగు,ఇంగ్లీష్ మీడియంలు ఉన్నా, తెలుగు మీడియంలో ఎవరూ చేరడం లేదని ఆయన అన్నారు.బడుగు వర్గాల పిల్లలు కూడా ఐఎఎస్ వంటివాటిలో పోటీ వస్తారనే కొందరు ఆంగ్ల మీడియంను వ్యతిరేకిస్తున్నారని ఐలయ్య ఆరోపించారు.తాను ఇంగ్లీష్ లో రచయితనని, అలాగే తెలుగులో కూడా రాయలగలనని ,గ్రామ ప్రాంతం నుంచి వచ్చానని ఆయన అన్నారు.